హైదరాబాద్,తెలంగాణ, ఫిబ్రవరి 21 -- మహాశివరాత్రి.. హిందువులు అత్యంత ప్రవితమైన దినంగా భావిస్తుంటారు. మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహా శివరాత్రి. అందుకే భక్తులు ఆ రోజంతా శివ నామాన్ని స్మరిస్తారు. ఈ రోజున... Read More
తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 21 -- లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవలనే కీలక నిర్ణయం తీసుకోగా.. తాజాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. క్రమబద్ధీ... Read More
గుంటూరు,ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 19 -- ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి పాలనలో మిర్చి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. సచివాలయానికి గుంటూరు ... Read More
తెలంగాణ,విజయవాడ, ఫిబ్రవరి 19 -- విజయవాడ రూట్లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. లహారి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, ... Read More
తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 18 -- కులగణన వివరాల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి వివరాలను సేకరిస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీతో ఈ గడువు ముగియనుంది. అయితే మిగిలిపోయిన వారికో... Read More
తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 18 -- రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగిన కొద్దీ తలె... Read More
ఆంధ్రప్రదేశ్,శ్రీశైలం, ఫిబ్రవరి 18 -- మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధమైంది. రేపటి నుంచే ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మార్చి ఒకటో తేదీతో ముగుస్తాయని. 11 రోజులు సాగే మహాశివరాత్రి బ్రహ్మోత్... Read More
తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 15 -- తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కింది. రాష్ట్రంలో మండలానికి ఒక్క గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో 71,482 మంది లబ్ధిదారులు మొదటి విడతలో ఎంపికయ్యారు. వీరంద... Read More
ఆంధ్రప్రదేశ్,ఒంటిమిట్ట, ఫిబ్రవరి 15 -- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ, కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను చేపట్టాలని తిరుమల తిరుపతి... Read More
ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 15 -- మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించింది. రాష్ట్రంలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది. మొత్తం ... Read More