Exclusive

Publication

Byline

ఏపీ ఐసెట్ - 2025 హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Andhrapradesh, మే 3 -- ఏపీ ఐసెట్ - 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చే... Read More


తెలంగాణలో 'మిస్​ వరల్డ్ 2025' పోటీలు - ఈవెంట్స్ వివరాలు, డేట్స్ ఇవే

Hyderabad,telangana, మే 3 -- రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మే 7 నుంచి 31 వరకు 72 వ మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా రాష్ట్రాని... Read More


'బతుకుమ్మ కుంట పనుల్లో వేగం పెంచండి... త్వరలోనే సీఎం వస్తారు' - హైడ్రా కమిషనర్ ఆదేశాలు

Hyderabad,telangana, మే 3 -- బ‌తుక‌మ్మ కుంట అభివృద్ధి ప‌నులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచాల‌ని కొద్ది రోజుల్లోనే ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి. బ‌తుక‌మ్మ‌ కుంట‌ను... Read More


తెలంగాణ 'దోస్త్' 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం - ఇలా ప్రాసెస్ చేసుకోండి

Hyderabad,telangana, మే 3 -- తెలంగాణ డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 3 విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఫస్ట్... Read More


ఓయూ పీహెచ్డీ 2025 ప్రవేశ పరీక్షలు - ప్రిలిమినరీ కీ, రెస్పాన్ష్ షీట్లు విడుదల, ఇవిగో లింక్స్

భారతదేశం, మే 2 -- ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ - 2025 ప్రవేశాలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్ష ప్రిలిమినరీ కీని అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - మే 4న స్థానికులకు దర్శన టోకెన్లు జారీ

Tirumala,andhrapradesh, మే 2 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. మే 4వ తేదీన స్థానిక దర్శన కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రతి నెలా మొదటి మంగళవారం (మే 6వ తే... Read More


'ఆ విషయంలో చంద్రబాబుని మించిన వారు లేరు' - ప్రధాని మోదీ ప్రశంసలు

Andhrapradesh,amaravati, మే 2 -- అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. ఐటీ విషయంలో చంద్రబాబు.. తనకంటే ముందు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఓ విషయాన్ని... Read More


'అమరావతి నగరం కాదు.. ఒక శక్తి' - ఆ కలను మనమే నిజం చేయాలి - ప్రధాని మోదీ

Amaravati,andhrapradesh, మే 2 -- నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం తర్వాత గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ. అక్కడ్నుంచి సభా వద్దకు చేరుక... Read More


Amaravati Relaunch Live Updates : అమరావతి పునఃప్రారంభోత్సవం - 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

Amaravati,andhrapradesh, మే 2 -- "ఇంద్రలోకానికి అమరావతి రాజధాని. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు. అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను.. అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే ఒక శక్తిగా ఒక శక్తి వంటింది" అని... Read More


అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం, అప్పుడు మోదీని మళ్లీ ఆహ్వానిస్తాం - సీఎం చంద్రబాబు

భారతదేశం, మే 2 -- అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో మాట్లాడిన ఆయన. అమరావతి పూర్తి అయిన తర్వాత ప్రధాని మోదీని మళ్లీ ఆహ్వానిస్తామని చెప్పార... Read More